తోటి ప్రయాణికులతో ముచ్చట్లు.. సామాన్య ప్రయాణికుడిలా రైలెక్కిన మంత్రి జూపల్లి కృష్ణారావు!
[ad_1] తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం (మే 31) సామాన్య ప్రయాణికుడిలా రైలు ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సిర్పూర్ కాగజ్నగర్కు బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఆయన ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. వందే భారత్ రైలులో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఒక రాష్ట్ర మంత్రి తమతో కలిసి…